హరితహారంలో స్వంత భూమి 6 ఎకరాల్లో మలబారీ మొక్కలను నాటిన రైతు
ప్రచురణ తేది : 26/06/2020
![](https://cdn.s3waas.gov.in/s3d3d9446802a44259755d38e6d163e820/uploads/2020/06/2020062648-2.jpeg)
P.Chandraiah, Addl. Collector Watering plants
![](https://cdn.s3waas.gov.in/s3d3d9446802a44259755d38e6d163e820/uploads/2020/06/2020062695.jpeg)
Collector Watering Plants
![](https://cdn.s3waas.gov.in/s3d3d9446802a44259755d38e6d163e820/uploads/2020/06/2020062693.jpeg)
Collector appreciating the Farmer
వికారాబాద్ జిల్లా పాలనాధికారి పౌసుమీ బసు హరితహారం కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలోని తొండపల్లి గ్రామంలో రైతు స్వంత భూమి 6 ఎకరాల్లో మలబారీ మొక్కలను నాటటం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య గారు, జిల్లా అటవీ శాఖ అధికారి వేణు మాధవ్ గారు మండల తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.